రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో నామినేషన్ల సందర్భంగా పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పంతం నెగ్గించుకున్నారు. చివరి నిమిషంలో తన కొడుకు వికాస్ రావుకు బీ ఫామ్ ఇప్పించుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో నామినేషన్ల సందర్భంగా పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పంతం నెగ్గించుకున్నారు. చివరి నిమిషంలో తన కొడుకు వికాస్ రావుకు బీ ఫామ్ ఇప్పించుకున్నారు. స్థానిక నాయకత్వం మూడు రోజులుగా హైదరబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తీవ్ర నిరసనలు తెలపడంతో తుల ఉమ అభ్యర్థిత్వాన్ని కాదని, వికాస్ రావుకే టికెట్ ఇచ్చారు.